Sunday, 26 July 2026 11:41:44 PM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

తాళ్ళాయపాలెం శైవక్షేత్రానికి పోటెత్తిన భక్తులు

శివనామ స్మరణతో మారుమోగిన ఆలయం

Date : 15 February 2026 12:23 PM Views : 202

VM Today News - భక్తి / గుంటూరు : గుంటూరు జిల్లా అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలం తాళ్ళాయపాలెం శైవక్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా క్షేత్రం శివనామ స్మరణతో మారుమోగింది. భక్తులు కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజరాజేశ్వరి సమేత కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల పూజలను స్వామివారు కృపగా స్వీకరించారని అర్చకులు తెలిపారు. క్షేత్రంలో ప్రత్యేక ఆకర్షణగా ఆత్మలింగం భక్తులకు దర్శనమిచ్చింది. ఈ ఆత్మలింగ దర్శనం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే శివరాత్రి రోజున లభిస్తుంది. ఆత్మలింగాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూల్లో నిలబడ్డారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆత్మలింగ దర్శనం వల్ల విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.


M kannaiah

Reporter

VMToday News

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :