Monday, 27 July 2026 12:53:32 AM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

గుంటూరు అసెంబ్లీ లేదా పార్లమెంట్ సీటుని సాధించడంలో పట్టువీడని విక్రమార్కుడిగా- తాడువాయి రామకృష్ణ

గుంటూరు

Date : 06 March 2024 05:05 PM Views : 1131

VM Today News - రాజకీయం / గుంటూరు : దేశ రాజధాని న్యూఢిల్లీలో గత పది సంవత్సరములు గా ఉంటూ తనదైన శైలిలో వివిధ రాజకీయ పార్టీలకు నాయకుల కు పోల్ మేనేజ్మెంట్ మరియు పొలిటికల్ సర్వే మరియు అడ్వర్టైజ్ రంగంలో రంగములో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రముఖ సేఫాలజిస్ట్ తాడువాయి రామకృష్ణ, బీజేపీ అభ్యర్థిగా,గుంటూరు అసెంబ్లీ లేదా పార్లమెం ట్ సీటుని సాధించడంలో పట్టువీడని విక్రమార్కుడిగా తనదైన శైలిలో దూసుకుపో తున్న వైనం గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం మొదటి నుంచి కూడా బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గాలకు కు చెందిన మెజారిటీ ఓటర్స్ సుమారుగా 1,20,000 ఓటర్లు నమోదు ఉన్నారు. అటు వైసిపి గానీ టిడిపి గానీ చూసుకుంటే 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసి గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆ తర్వాత వైసిపి తీర్థం పుచ్చుకోవటం దానికి కారణం చేత 2019 నియోజకవర్గ ఎన్నికల్లో టిడిపి తరఫున వైశ్య కులానికి చెందిన మద్దాలి గిరిని నిలబెట్టడం జరిగినది. కానీ ఆ ఎన్నికల్లో మద్దాలి గిరి గెలిచి వైసిపి తీర్థం పుచ్చుకోవటం జరిగినది. కావున టిడిపి కంచుకోటగా ఉన్న గుంటూరు వెస్ట్ అసెంబ్లీలో ప్రతిసారి కూడా టిడిపి ఎమ్మెల్యేలు మరొక పార్టీలోకి వెళ్ళటం సర్వసాధారణమైనది అందువలన ఇక్కడ బిజెపితో పొత్తు ఉంటే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్త అన్ని రంగాల్లో చురుగ్గా పాల్గొనే ప్రముఖ సెఫాలజిస్ట్ క్రీడారంగం వ్యాపార రంగం ఆధ్యాత్మిక రంగం రాజకీయ రంగం లో అందరితో అజాత శత్రువుగా ప్రముఖ హిందూ కాలేజ్ మాజేటి గురవయ్య హై స్కూల్ విద్యార్థిగా ఆ తర్వాత పూర్వ విద్యార్థి సంఘానికి నాయకుడిగా ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ మార్కెటింగ్ బాధ్యతలు నిర్వహించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మెంబర్ గా వివిధ సోషల్ ఆర్గనైజేషన్ అయినా లైన్స్ క్లబ్ మరియు ధార్మిక సంఘాలలో ప్రముఖ పాత్ర వహిస్తూ బ్రాహ్మణ సామాజిక వర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన బిజెపి నాయకుడు తాడువాయి రామకృష్ణ కి ఈసారి అధిష్టానం ఈయన అభ్యర్థిత్వానిపై దృష్టి సారించిందని బిజెపి కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి సమాచారం విద్యావేత్త అవటం చేత పార్టీ మారని కఠినమైన ఆర్ఎస్ఎస్ ఆ తర్వాత బిజెపి కార్యకర్తగా ఎన్నో సంవత్సరాలుగా వివిధ బాధ్యతలు పార్టీలో నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందిన వ్యక్తిగా గుంటూరు అసెంబ్లీ/ పార్లమెంట్ అభ్యర్థిగా బిజెపి అధిష్టానం పరిశీలిస్తుందని వివిధ సమాచార వర్గాల ద్వారా అందినటువంటి సమాచారం.


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: