Saturday, 04 April 2026 11:59:36 PM
# బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్

అనంతవరంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0

Date : 02 February 2024 09:41 PM Views : 1825

VM Today News - వార్తలు / పల్నాడు : అనంతవరంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అనంతవరం సచివాలయం ఆవరణలో శుక్రవారం ఆరోగ్య సురక్ష క్యాంపు ప్రారంభించారు పంచాయతీ కార్యదర్శి షాహిదా పర్యవేక్షణలో జగనన్న సురక్ష క్యాంపును నిర్వహించారు అనంతవరం సచివాలయ పరిధిలోని జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో సర్వే ద్వారా గుర్తించిన వ్యాధిగ్రస్తులు హాజరయ్యారు సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రి డాక్టర్ ఎం. రాజేష్ డాక్టర్ సిరి చందనలు పీజీ డాక్టర్లు తదితర వైద్య బృందం రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు క్యాంపుకు పది రోజులు ముందే సంబంధిత ఏఎన్ఎం పద్మ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఇంటింటి సర్వే ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను గుర్తించారు క్యాంపుకు 169 మంది హాజరైనట్లు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ తెలిపారు క్యాంపులో రోగుల నమోదు కేంద్రం బీపీ షుగర్ వంటి వాటికి వైద్య పరీక్ష కేంద్రం మందులు పంపిణీ కేంద్రాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు రోగులకు అవసరమైన త్రాగునీటి వసతి కల్పించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ గోగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి , సిహెచ్ అనంతలక్ష్మి మండల మహిళా సమైక్య వారు మాట్లాడుతూ పేద రోగుల ముంగిట్లోకి వైద్యం అందించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం సచివాలయాల పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కూచిపూడి ప్రభావతి, ఫార్మసిస్ట్ ఫాతిమా , ఆరోగ్య కార్యకర్తలు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు ఆశా కార్యకర్తలు సచివాలయ సిబ్బంది సేవలు అందించారు


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :