Monday, 27 July 2026 12:50:06 AM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

మానవ హక్కుల ప్రదాత బి.ఆర్ అంబేద్కర్: APGEA క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్

Date : 14 April 2024 08:17 PM Views : 1328

VM Today News - వార్తలు / పల్నాడు : మానవ హక్కుల ప్రదాత బి. ఆర్. అంబేద్కర్ ఏపీ జి ఈ ఏ క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్ స్వతంత్ర భారతదేశంలో మానవ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసి రాజ్యాంగ రచన ద్వారా తనకొచ్చిన అవకాశాన్ని సాకార ము చేసిన మహోన్నతుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని పల్నాడు జిల్లా క్రోసూరు తాలూకా యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్ శ్లాఘించారు. బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరు లోని పి హెచ్ సిదగ్గర అంబేద్కర్ విగ్రహానికిఆదివారం పూలమాల వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మానవ హక్కుల ప్రదాత గా డాక్టర్ అంబేద్కర్ ప్రపంచ దేశాలు లో కీర్తింపబడుతున్నారని అన్నారు బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురి అయి, పేదరికం ని ఎదుర్కొంటూ స్వయంకృషితో స్వీయ ప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహా మనిషి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం ఉంటుందని పేర్కొన్నారు దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడాయన అని తెలియజేశారు మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి అందుకోసం దేవుని మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధార పడవద్దు అని ఆయన అన్నారని తెలియజేశారు అంబేద్కర్ ఈ దేశ ప్రజల ఉమ్మడి ఆస్తి, ఆయన ఆలోచనలు, ఆదర్శాలు నేటి తరానికే కాక భవిష్యత్తు తరాలకు కూడా స్ఫూర్తిదాయకమని శాంసన్ కొనియాడారు ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ అంజమ్మ తదితరులు పాల్గొన్నారు


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: